Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇండియన్ గోల్డెన్ గర్ల్"కు థార్.. అందించిన మహీంద్రా ఆటోమోటివ్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (08:13 IST)
ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌పై దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌‍గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. 2022లో 52 కేజీలో విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ తెలంగాణకు గర్వకారణమంటూ ఆమె తన విజయాలతో దేశ ఖ్యానికి ఇనుమడింపజేశారని కొనియాడారు. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్.. మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. 
 
ఈ పోటీల్లో ఆమె తనకు ఎదురనేదే లేదని నిరూపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా ఆటోమోటివ్ కంపెనీ 'మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు'ను గెలుచుకున్నారు. నిఖత్ భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందంటూ మహీంద్రా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments