Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా ఎన్నికల బరిలో లియాండ్ పేస్?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:25 IST)
లియాండర్ పేస్ గురించి తెలియని వారుండరు. దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన వచ్చే యేడాది గోవా అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. పైగా, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, దేశానికి 30 యేళ్లపాటు సేవ చేశాను. డేవిడ్ కప్, వింబుల్డెన్ వంటి మెగా టెన్నిస్ టోర్నీల్లో పాల్గొన్నాను. టెన్నిస్ స్టేడియంలో ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నానో... అదేవిధంగా పాలిటిక్సి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాను అని చెప్పారు. ఇపుడు ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో టీఎంసీలో చేరినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments