Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా ఎన్నికల బరిలో లియాండ్ పేస్?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:25 IST)
లియాండర్ పేస్ గురించి తెలియని వారుండరు. దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన వచ్చే యేడాది గోవా అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. పైగా, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, దేశానికి 30 యేళ్లపాటు సేవ చేశాను. డేవిడ్ కప్, వింబుల్డెన్ వంటి మెగా టెన్నిస్ టోర్నీల్లో పాల్గొన్నాను. టెన్నిస్ స్టేడియంలో ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నానో... అదేవిధంగా పాలిటిక్సి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాను అని చెప్పారు. ఇపుడు ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో టీఎంసీలో చేరినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments