Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా ఎన్నికల బరిలో లియాండ్ పేస్?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:25 IST)
లియాండర్ పేస్ గురించి తెలియని వారుండరు. దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన వచ్చే యేడాది గోవా అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. పైగా, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, దేశానికి 30 యేళ్లపాటు సేవ చేశాను. డేవిడ్ కప్, వింబుల్డెన్ వంటి మెగా టెన్నిస్ టోర్నీల్లో పాల్గొన్నాను. టెన్నిస్ స్టేడియంలో ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నానో... అదేవిధంగా పాలిటిక్సి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాను అని చెప్పారు. ఇపుడు ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో టీఎంసీలో చేరినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments