Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ నుంచి హాకీ ఇండియా అవుట్.. కఠిన క్వారంటైన్‌ కారణంగా?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:27 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకునే సంచలన నిర్ణయం తీసుకుంది.. హాకీ ఇండియా. 2022లో ఇంగ్లండ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.
 
ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్‌కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలువడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

తర్వాతి కథనం
Show comments