Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ నుంచి హాకీ ఇండియా అవుట్.. కఠిన క్వారంటైన్‌ కారణంగా?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:27 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకునే సంచలన నిర్ణయం తీసుకుంది.. హాకీ ఇండియా. 2022లో ఇంగ్లండ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.
 
ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్‌కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలువడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments