Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. రిషబ్ పంత్ క్యాష్ రివార్డ్ ఇస్తాడట!

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (14:05 IST)
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకోగా, భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో గట్టి వాగ్ధానం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 89.34 మీటర్ల ప్రయత్నంతో ఒలింపిక్ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించాడు. 
 
క్వాలిఫైయర్‌లో నీరజ్ త్రో మెరుగ్గా ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా గురువారం ఒలింపిక్స్‌లో నీరజ్ వరుసగా రెండో స్వర్ణం గెలుచుకుంటే క్యాష్ రివార్డ్ ఇస్తానని భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. 
 
ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిస్తే... రూ.1,00,089 ఇస్తానని వాగ్దానం చేశాడు రిషబ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments