నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. రిషబ్ పంత్ క్యాష్ రివార్డ్ ఇస్తాడట!

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (14:05 IST)
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకోగా, భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో గట్టి వాగ్ధానం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 89.34 మీటర్ల ప్రయత్నంతో ఒలింపిక్ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించాడు. 
 
క్వాలిఫైయర్‌లో నీరజ్ త్రో మెరుగ్గా ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా గురువారం ఒలింపిక్స్‌లో నీరజ్ వరుసగా రెండో స్వర్ణం గెలుచుకుంటే క్యాష్ రివార్డ్ ఇస్తానని భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. 
 
ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిస్తే... రూ.1,00,089 ఇస్తానని వాగ్దానం చేశాడు రిషబ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు నగరంలో 100 పడకల ఈసీఐ ఆస్పత్రి- మంత్రి శోభా కరంద్లాజే

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments