Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. రిషబ్ పంత్ క్యాష్ రివార్డ్ ఇస్తాడట!

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (14:05 IST)
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకోగా, భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో గట్టి వాగ్ధానం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 89.34 మీటర్ల ప్రయత్నంతో ఒలింపిక్ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించాడు. 
 
క్వాలిఫైయర్‌లో నీరజ్ త్రో మెరుగ్గా ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా గురువారం ఒలింపిక్స్‌లో నీరజ్ వరుసగా రెండో స్వర్ణం గెలుచుకుంటే క్యాష్ రివార్డ్ ఇస్తానని భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. 
 
ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిస్తే... రూ.1,00,089 ఇస్తానని వాగ్దానం చేశాడు రిషబ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

తర్వాతి కథనం
Show comments