Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇంకా సింగిల్.. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణమే టార్గెట్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (19:12 IST)
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాను ఇంకా సింగిల్ అంటూ వెల్లడించింది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు వివిధ అంశాలపై స్పందించింది. 
 
తన స్టేటస్ సింగిల్ అని.. బ్యాడ్మింటన్ గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించనని, తన గురి అంతా పారిస్ ఒలింపిక్స్ స్వర్ణంపైనే అని స్పష్టం చేసింది. ఇతర సంబంధాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని నమ్ముతానని సింధు చెప్పింది. ఇంతవరకు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదని పీవీ సింధు వెల్లడించింది. 
 
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న పీవీ సింధు.. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టింది. ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యం అంటూ పీవీ సింధు తెలిపింది. 28 ఏళ్ల సింధు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె వద్ద శిక్షణ తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments