Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ టెన్నిస్ : సానియా మీర్జా జోడీ ఓటమి

Webdunia
గురువారం, 7 జులై 2022 (10:23 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. మిక్స్‌డబుల్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా జోడీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్‌‍లో దక్కిన ఆధిక్యం కాపాడుకోలేక పోయారు. దీంతో సెమీస్ పోరులో ఓటమి పాలయ్యారు. 
 
బుధవారం రాత్రి జరిగిన సెమీస్ ఫైనల్‌లో సానియా - పవిచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్, అమెరికా ద్వయం నీల్ స్కూప్ స్కీ - క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సోనియా మీర్జా జోడీ సెమీ ఫైనల్ వరకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. ఒక్క వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ఆమెకు టైటిల్ వరించలేదు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments