Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారం కోసమే నగదు - పురస్కారాలు ప్రకటించారా? దుమారం రేపుతున్న సాక్షి మలిక్ ట్వీట్లు

సాక్షి మాలిక్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్. రియో ఓలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన మల్లయుద్ధ క్రీడాకారిణి. ఈ సందర్భంగా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రెజ్లర్ సాక్షి ట్విట్టర్ వేదికగా హర్యానా ప్రభుత్వాన

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (08:17 IST)
సాక్షి మాలిక్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్. రియో ఓలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన మల్లయుద్ధ క్రీడాకారిణి. ఈ సందర్భంగా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రెజ్లర్ సాక్షి ట్విట్టర్ వేదికగా హర్యానా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హర్యానా ముఖ్యమంత్రి సీఎం ఖట్టర్, హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్, కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తదితరులను ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ల వర్షం కురిపించారు. 
 
కేవలం మీడియాలో ప్రచారం కోసమే తనకు నగదు, ఇతర పురస్కారాలను ప్రకటించారా? అంటూ ప్రశ్నించారు. సాక్షికి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తామని హర్యానా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ నగదుతో పాటు.. ఇతర పురస్కారాలను హర్యానా సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. 
 
అయితే, ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ మాత్రం హర్యానా సర్కారు సాక్షికి ప్రకటించిన మొత్తం నగదు బహుమతితో పాటు.. ఇతర పురస్కారాలను ఇచ్చేశామని స్పష్టంచేశారు. అలాగే, ఎమ్‌డి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని కోరితే ఆ పోస్టు కూడా సృష్టించామన్నారు. కానీ సాక్షి తాజాగా చేసిన ట్వీట్లు అటు హర్యానా సర్కారుతో పాటు ఇటు దేశ ప్రజల్లో సంచలనం రేపుతున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments