Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలో మగలక్షణాలు ఎక్కువ... ప్రేమించుకుని ఏం చేద్ధామన్నాడు?... ద్యుతీచంద్

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:39 IST)
ఇటీవల ఓ అమ్మాయితో స్వలింగ సంబంధం కొనసాగిస్తున్నట్టు భారత అథ్లెంట్ ద్యుతీచంద్ సంచలన వ్యాఖ్యలు చేసిన. ఈమె మరోమారు సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇపుడు కలకలం రేపుతోంది. తనలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పైగా, తాను ఏడో తరగతిలో ఉండగానే ఓ అబ్బాయితో ప్రేమలోపడ్డానని, కొద్దిరోజుల తర్వాత బాయ్‌ఫ్రెండ్ తనను వదిలివేశారని చెప్పుకొచ్చింది. 
 
గత యేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీచంద్ మాతృదేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెను భారత్ ఆశాకిరణం అని భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తనలో మగలక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. తన ప్రియుడు 2014లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. అప్పటికే తనలో మగలక్షణాలను ప్రేరేపించే టెస్టోస్టిరాన్ స్థాయి అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు ప్రేమించుకుని ఏం చేద్దామని చెప్పి అతను వదిలి వెళ్లిపోయాడని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments