Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. బిగ్ బాస్-3 హౌస్‌లో నేను అడుగుపెట్టట్లేదు.. గుత్తా జ్వాలా

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:44 IST)
పాపులర్ రియాల్టీ షోలో తాను పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గుత్తా జ్వాలా ఈ విషయాన్ని తెలియజేసింది. 
 
ఇకపోతే.. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా నాగార్జున సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక హౌస్‌లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఇంతవరకు గుత్తా జ్వాలా పేరు వినబడింది. 
 
అయితే తాను బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయేది లేదని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. మరి వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్, యాంకర్ శ్రీ ముఖి కూడా బిగ్ బాస్‌-3లో మెరవనున్నట్లు టాక్ వస్తోంది. అయితే వీరి పార్టిసిపెంట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments