Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి- ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం తెచ్చిన?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (10:37 IST)
chuni goswami
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన కెప్టెన్సీలో భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
 
ఇక, గోస్వామి ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దేశవాళి క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇక భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున 50 మ్యాచులు ఆడిన సుబిమల్ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. సుబిమల్ గోస్వామి మృతిపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments