Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ.. జాంగ్ బిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.. (video)తర్వాత?

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (12:32 IST)
Zhang Zhi Jie
ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ.. చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు. 
 
ఉన్నట్టుండి ఆటగాడు గుండెపోటుకు గురై కిందపడిపోవడంతో ఆటగాళ్లు, రిఫరీ, ప్రేక్షకులు షాక్‌లో ఉండిపోయారు. విషయమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరో రెండు నిమిషాల్లో ఆస్పత్రికి తరలించినా.. ప్రాణాలను కాపాడలేకపోయారు. 
 
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జాంగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని కోల్పోయాం అని పీవీ సింధు ట్విట్‌ చేశారు.
 
ఇకపోతే...ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారికంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ రిఫరీ అనుమతి లేకుండా వైద్య బృందాలు కోర్టులోకి ప్రవేశించడాన్ని నిషేధించే నియమాన్ని సవరించాలని అభ్యర్థించింది.

క్రీడలలో ప్రధాన సూత్రం నియమాలకు కట్టుబడి ఉండటం, అయితే నియమాలు ఎలా రూపొందించబడినా లేదా రిఫరీలు ఎలా వ్యవహరిస్తారనే దానితో సంబంధం లేకుండా, ఆట మైదానంలో జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ అత్యున్నత నియమంగా ఉండాలని క్రీడా పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments