Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : భారత్ ఖాతాలో మరో స్వర్ణం...

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:21 IST)
జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా రహీ చరిత్ర సృష్టించింది.
 
బుధవారం జరిగిన ఫైన‌ల్ షాట్‌లో స‌ర్నోబ‌త్ మొత్తం 34 పాయింట్లు స్కోర్ చేసింది. మ‌రో ఇండియ‌న్ మ‌నూ బాక‌ర్ ఇదే ఈవెంట్‌లో ఆరో స్థానంలో నిలిచారు. స‌ర్నోబ‌త్ మొత్తం 593 పాయింట్లు స్కోర్ చేసి గేమ్స్ చ‌రిత్ర‌లో రికార్డు క్రియేట్ చేసింది. థాయిలాండ్‌కు చెందిన న‌పాస్‌వాన్.. ఫైన‌ల్లో భార‌త క్రీడాకారిణికి గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు ఇది 11వ మెడ‌ల్ కావ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments