Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో పసిడిని సాధించిన భారత హాకీ జట్టు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (19:24 IST)
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తాజ‌ాగా సాధించిన ఈ ప‌త‌కంతో మొత్తం పురుషుల జ‌ట్టు నాలుగు గోల్డ్ మెడ‌ల్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 
 
అంతేగాకుండా ఈ గెలుపుతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అర్హత సాధించింది. ఇక ఆసియా హాకీ టోర్నీల్లో ఇప్పటివరకు భారత్ 1966, 1998, 2014లో కూడా స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments