Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AsianGames2018 : తొలిరోజు గురితప్పని భారత షూటర్లు

ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (13:07 IST)
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు బోణీ కొట్టారు.
 
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది. 
 
అపూర్వీ చండీలా, రవి కుమార్‌లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఈ పోటీలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments