Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్...

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:56 IST)
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితురాలైన సైనా.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె పార్టీలో చేరడంతో ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం కనిపించవచ్చని పలువురు బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సైనా.. ప్లే గేమ్ నుంచి పొలిటికల్ గేమ్‌లోకి అడుగుపెడుతుంది. 
 
బీజేపీ జనరల్ సెక్రటరీ సమక్షంలో ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సైనా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. సైనా భారత్ తరపున మూడుసార్లు ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి పాల్గొన్నప్పుడు కాంస్య పతకం సాధించారు. సైనా మొత్తం బ్యాడ్మింటన్ కెరీర్‌లో 24 టైటిళ్లు సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments