బాంబే స్టాక్ మార్కెట్.. సరికొత్త రికార్డ్ 75వేల మార్కును తాకింది..

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (18:31 IST)
బుధవారం నాటి కీలక యూఎస్ ద్రవ్యోల్బణం డేటా అంచనాలతో భారతీయ మార్కెట్లు అధిక స్థాయిలలో లాభాలను గడించాయి. అంతేగాకుండా బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం సరికొత్త చరిత్రను సృష్టించింది. చరిత్రలో తొలిసారి బీఎస్ఈ 75 వేల మార్క్‌ను తాకింది. 
 
మార్చి 6న 74 వేల మార్క్ ను తాకిన బీఎస్ఈ... కేవలం 24 సెషన్లలోనే 75 వేల మార్క్‌ను తాకింది. 24 సెషన్లలోనే వెయ్యి పాయింట్లు పెరిగింది. 
 
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 24.55 పాయింట్లు పడిపోయి 22,641.75 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 77 పాయింట్లు నష్టపోయి 74,665.32 వద్ద ముగిసింది. అయినా ట్రెండ్‌ను సృష్టిస్తూ.. 77వేల మార్కును బీఎస్ఈ తాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments