Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లు బంద్- గుడ్ ఫ్రైతో సెలవు..

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:49 IST)
భారత మార్కెట్లు బంద్ అయ్యాయి. గుడ్ ఫ్రైడ్ కారణంగా బాంబే స్టాక్ మార్కెట్లు మూతపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) శుక్రవారం బంద్‌ పాటిస్తున్నాయి. మెటల్‌, బులియన్‌తో పాటు హోల్‌సేల్‌ కమొడిటి మార్కెట్‌ సైతం బంద్‌ అయ్యాయి. కాగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌, కమొడిటి ఫ్యూచర్స్‌ మార్కెట్లు యథాతంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 
 
ఇకపోతే భారత మార్కెట్లు ఏప్రిల్ 13 అంటే సోమవారం పూట తెరుచుకోనున్నాయి. కాగా గురువారం సెన్సెక్స్‌ 1,266 పాయింట్లు వృద్ధి సాధించి 31,160 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 363 పాయింట్లు వృద్ధితో 9,112 వద్ద ముగిసింది.
 
కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరోమారు సహాయాన్ని ప్రకటించనున్నట్లు పరిశ్రమ నిర్వహాకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గురువారం బాంబే స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments