Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : వరుస లాభాలకు స్వల్ప బ్రేక్

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:07 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు మంగళవారం స్పల్పంగా బ్రేక్ పడింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోయి 26,668 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 18 పాయింట్లు నష్టపోయి 8,160 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.19 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, డీవీఆర్‌ సంస్థల షేర్లు అత్యధికంగా 11.21 శాతం లాభపడగా, టాటా మోటార్స్‌, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి. అదేవిధంగా సన్‌ ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 6.17 శాతం నష్టపోయి రూ.762 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments