Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌, రిలయన్స్ డీల్.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:39 IST)
ఫేస్‌బుక్‌, రిలయన్స్ జియో మెగాడీల్ భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. అంతేగాకుండా ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది. దీంతో రిలయన్స్ (ఆర్‌ఐఎల్) షేర్స్ 8 శాతానికి పైగా లాభపడింది. 
 
రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు ఎగిసి 31318 వద్ద, నిఫ్టీ 175పాయింట్లు లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా మెటల్ వాటాలు పెరుగుతున్నాయి. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా సూచీలు కొనుగోలు బాట పడుతున్నాయి. 
 
అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్

Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

Anupama: ప్రతి ఒక్కరి పరదా వెనుక మరో వ్యక్తి వుంటాడు : నిర్మాత విజయ్ డొంకడ

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments