Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యపు పిండితో ముగ్గు వేయాలి, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:54 IST)
హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం ఎప్పుడూ వున్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది.
 
మన భూమికి వున్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం వుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.
 
అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

పెళ్లి చేసుకుంటానని ఒప్పించి గర్భం చేశాడు.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. చివరికి మోసం

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments