Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2018, ఎవరెవరు వస్తున్నారు?

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్న

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:56 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్నారు.
 
థాయ్ లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మియన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనే దేశాల నుంచి నాయకులు వస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలిసిందిగా ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాలు పంపారు. 
 
కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతికి తన సందేశాన్ని జనవరి 25న ఇవ్వనున్నారు. ఆయన సందేశాన్ని ప్రసార మాధ్యమాలన్నీ ప్రసారం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments