Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2018, ఎవరెవరు వస్తున్నారు?

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్న

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:56 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్నారు.
 
థాయ్ లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మియన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనే దేశాల నుంచి నాయకులు వస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలిసిందిగా ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాలు పంపారు. 
 
కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతికి తన సందేశాన్ని జనవరి 25న ఇవ్వనున్నారు. ఆయన సందేశాన్ని ప్రసార మాధ్యమాలన్నీ ప్రసారం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments