Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి: తిరుమలలో గోవింద నామ స్మరణ-Video

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (13:47 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలేశుని దర్శించేందుకు వచ్చిన భక్తుల గోవింద నామాలతో తిరుమల గిరులు మారుమోగాయి. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు భారీగా తిరుమలకు భక్తులు వచ్చారు.
 
తెల్లవారుజామున ఒంటి గంట నుంచే  ప్రోటోకాల్ విఐపి దర్శనం ప్రారంభమైంది. అనంతరం 3 గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది టిటిడి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాలుగు రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
 
సామాన్య భక్తులకు ప్రధమ ప్రాధాన్యతనిస్తామని టిటిడి చైర్మన్ వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

Tirumala : ఏప్రిల్ 2025కి శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విడుదల

తర్వాతి కథనం
Show comments