Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త - అర్జిత సేవల్లో భక్తులకు అనుమతి

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (09:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)భక్తులకు మరో శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అర్జిన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తుంది. అలాగే, స్వామి వారి దర్శనంతో పాటు వివిధ సేవల్లో భక్తులు కూడా పాల్గొనేలా అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పునరుద్ధరించిన అర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. 
 
శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranama: నక్షత్రాల ఆధారంగా విష్ణు సహస్రనామ పఠనం చేస్తే?

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

తర్వాతి కథనం
Show comments