Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలకు రమణ దీక్షితులు... సన్నిధి గొల్లలకు న్యాయం...?

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:44 IST)
గత తెలుగుదేశం సర్కారు తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రధాన అర్చక విధుల నుంచి రమణ దీక్షితులు తప్పుకోవాల్సి వచ్చింది. గతంలో అమల్లో ఉన్న మిరాసీ వ్యవస్థను తితిదే రద్దు చేసింది. ఆ తర్వాత గత యేడాది మే 16వ తేదీన తితిదే పాలక మండలి సమావేశమై 65 యేళ్ళ పైబడిన అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని వర్తింపజేశారు. దీంతో రమణదీక్షితులు తన విధులు కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే పదవీ విరమణ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సన్నిధి గొల్లలకు న్యాయం చేస్తామంటూ జగన్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. 
 
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పదవీ విరమణ రద్దు విధానాన్ని రద్దు చేసిన పక్షంలో రమణ దీక్షితులు వంటి అనేక మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరనున్నారు. అంటే, తితిదే ప్రధాన అర్చక వృత్తిలో ఉన్న రమణ దీక్షితులు తిరిగి ఇపుడు అదే వృత్తిలో విధులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలన్నింటిలోనూ ఉన్న సమస్యల పరిష్కారంపై జగన్ దృష్టిసారించాలని అర్చకులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments