Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం నిల్ - పాత నోట్ల మార్పిడికి పర్మిషన్ కావాలి : నిర్మలమ్మకు వైవీ వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:43 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా శ్రీవారి ఆదాయం పడిపోయిందని అందువల్ల తితిదే వద్ద ఉన్న పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
సోమవారం ఢిల్లీకి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి... విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భందా లాక్డౌన్ కారణంగా తితిదే ఆదాయం గణనీయంగా పడిపోయిందని గుర్తుచేశారు. 
 
కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు. శ్రీవారి స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments