Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం నిల్ - పాత నోట్ల మార్పిడికి పర్మిషన్ కావాలి : నిర్మలమ్మకు వైవీ వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:43 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా శ్రీవారి ఆదాయం పడిపోయిందని అందువల్ల తితిదే వద్ద ఉన్న పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
సోమవారం ఢిల్లీకి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి... విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భందా లాక్డౌన్ కారణంగా తితిదే ఆదాయం గణనీయంగా పడిపోయిందని గుర్తుచేశారు. 
 
కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు. శ్రీవారి స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

Yoga: సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా డేపై బాబు ప్రశంసలు

Yoga Day: జపాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. బౌద్ధ ఆలయంలో యోగాసనాలు

Pawan Kalyan: యోగాంధ్రతో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యం : పవన్ కల్యాణ్

Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం- నారా లోకేష్, పవన్‌లను ప్రశంసించిన ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

తర్వాతి కథనం
Show comments