Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రథసప్తమి వేడుకలు - ముస్తాబైన తిరుమల

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (07:51 IST)
రథసప్తమి వేడుకలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే, ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ వేడుకలను కోవిడ్ -19 నిబంధనలను అనుసరించి ఏకాంతంలో రథ సప్తమి వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగే రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించబోమని తితిదే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 
 
కాగా తిరుమలతో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా టీటీడీ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. దీన్ని పురస్కరించుకుని సప్త వాహన సేవలను కూడా నిర్వహిస్తారు. అయితే, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ వేడుకలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments