Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూలో శ్రీవారి ఆలయం.. జూన్ 8న కుంభాభిషేకం

Webdunia
గురువారం, 11 మే 2023 (13:18 IST)
తిరుపతి దేవస్థానం దేశంలోని అనేక నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, జూన్ 8న కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
జమ్మూలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ ఆలయాన్ని 62 ఎకరాల స్థలంలో నిర్మించారని, తిరుపతిలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. 
 
వైష్ణవ దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉండడం గమనార్హం. ఈ ఆలయానికి 24 గంటల భద్రత కల్పించాలని జమ్మూ ప్రభుత్వాన్ని తితిదే కోరినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

లేటెస్ట్

30-07-2025 బుధవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి...

భార్యను బాధపెట్టేవాడు ఏమవుతాడు? గరుడ పురాణంలో ఏముంది?

కల్కి జయంతి: కల్కి రాకతో కలియుగం అంతం.. సత్యయుగం ప్రారంభం అవుతుందట

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

తర్వాతి కథనం
Show comments