తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:39 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. రెండు రోజులుగా తిరుమలలో రద్దీ కనిపిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 8 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటలకుపైగా సమయం పడుతోంది. 
 
గదులు సులువుగానే భక్తులకు లభిస్తున్నాయి. వీఐపీలు బసచేసే పద్మావతి అతిథి గృహం వద్ద మాత్రం గదులు ఖాళీ లేవు. 50, 100రూపాయల గదులు భక్తులకు లభిస్తున్నాయి. మంగళవారం శ్రీవారిని 75,277 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2.03 లక్షల రూపాయలు లభించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

తర్వాతి కథనం
Show comments