Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:39 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. రెండు రోజులుగా తిరుమలలో రద్దీ కనిపిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 8 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటలకుపైగా సమయం పడుతోంది. 
 
గదులు సులువుగానే భక్తులకు లభిస్తున్నాయి. వీఐపీలు బసచేసే పద్మావతి అతిథి గృహం వద్ద మాత్రం గదులు ఖాళీ లేవు. 50, 100రూపాయల గదులు భక్తులకు లభిస్తున్నాయి. మంగళవారం శ్రీవారిని 75,277 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2.03 లక్షల రూపాయలు లభించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

తర్వాతి కథనం
Show comments