Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు... గతంలో ఇనుప మేకులు కూడా...

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:56 IST)
పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు, మేకులు వచ్చాయి. వీటిని చూసిన భక్తులు నివ్వెరపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భక్తులు ఇటీవల తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వెళ్ళారు. శ్రీవారి దర్శనార్థం తాము బసచేసిన గదికి వెళ్లి లడ్డూ ప్రసాదాన్ని ఆరగించేందుకు తెరిచారు. 
 
అపుడు ఆ లడ్డూలో వెంట్రుకలు, దారాలను చూసి వారు అవాక్కయ్యారు. ఈ విషయం నలుగురికీ పొక్కడంతో, భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా లడ్డూలో మేకులు, వంటి వస్తువులు కూడా వచ్చిన విషయం తెల్సిందే. అయినప్పటికీ శ్రీవారి సిబ్బందిలో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments