Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.... తిరుమలలో హంపి మఠం వద్ద చిరుతపులి... పరుగులు పెట్టిన భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు.

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (14:29 IST)
తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు. 
 
చిరుత పది నిమిషాల పాటు మఠం వెనుక ఉన్న చెట్ల కింద సేదతీరుతూ కనిపించిందని భక్తులు చెబుతున్నారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి చూడగా చిరుత కనిపించలేదు. చిరుత కనిపించకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు చిరుతలు తిరుమలలో కనిపించాయి. తిరుమలలోని అటవీప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చిరుతలు వస్తున్నట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments