Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.... తిరుమలలో హంపి మఠం వద్ద చిరుతపులి... పరుగులు పెట్టిన భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు.

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (14:29 IST)
తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు. 
 
చిరుత పది నిమిషాల పాటు మఠం వెనుక ఉన్న చెట్ల కింద సేదతీరుతూ కనిపించిందని భక్తులు చెబుతున్నారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి చూడగా చిరుత కనిపించలేదు. చిరుత కనిపించకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు చిరుతలు తిరుమలలో కనిపించాయి. తిరుమలలోని అటవీప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చిరుతలు వస్తున్నట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments