Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల‌లో అగ్నిప్ర‌మాదం... త‌గ‌ల‌బ‌డిన నెయ్యి ట్యాంకులు(Video)

తిరుమల: తిరుమలలోని శ్రీవారి లడ్డు ప్రసాలు తయారుచేసే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్‌హీట్ కారణంగా నూన

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (13:40 IST)
తిరుమల: తిరుమలలోని శ్రీవారి లడ్డు ప్రసాలు తయారుచేసే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్‌హీట్ కారణంగా నూనె, నెయ్యి ట్యాంకులకు మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు.... ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు.
 

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments