Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ మార్గంలో రాత్రిపూట టూవీలర్లకు అనుమతి లేదు.. టీటీడీ

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (13:20 IST)
తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాత్రిపూట వెళ్లనిచ్చేది లేదని టీటీడీ తెలిపింది. ఇకపై తిరుమల కొండ మార్గం ద్వారా టూవీలర్లు వెళ్లేందుకు నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది. 
 
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టూవీలర్లను కొండమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించరు. వన్య మృగాలు ఘాట్ రోడ్డులో సంచరించడంతో టూవీలర్ వాహనదారులను ఆ మార్గంలో ప్రయాణించడం సబబు కాదని టీటీడీ తెలిపింది.

తిరుమలకు యాత్రికులు ఎలాంటి మాంసాహార పదార్థాలు, మసాలాలు తీసుకురాకూడదు
మద్య పానీయాలు తీసుకురావడం ఖచ్చితంగా అనుమతించబడదు
మద్యం సేవించిన వారిని తిరుమల, ఘాట్‌రోడ్డుకు అనుమతించరు.
తిరుమలకు అగ్నిమాపక పదార్థాలు, మండే పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments