Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ మార్గంలో రాత్రిపూట టూవీలర్లకు అనుమతి లేదు.. టీటీడీ

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (13:20 IST)
తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాత్రిపూట వెళ్లనిచ్చేది లేదని టీటీడీ తెలిపింది. ఇకపై తిరుమల కొండ మార్గం ద్వారా టూవీలర్లు వెళ్లేందుకు నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది. 
 
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టూవీలర్లను కొండమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించరు. వన్య మృగాలు ఘాట్ రోడ్డులో సంచరించడంతో టూవీలర్ వాహనదారులను ఆ మార్గంలో ప్రయాణించడం సబబు కాదని టీటీడీ తెలిపింది.

తిరుమలకు యాత్రికులు ఎలాంటి మాంసాహార పదార్థాలు, మసాలాలు తీసుకురాకూడదు
మద్య పానీయాలు తీసుకురావడం ఖచ్చితంగా అనుమతించబడదు
మద్యం సేవించిన వారిని తిరుమల, ఘాట్‌రోడ్డుకు అనుమతించరు.
తిరుమలకు అగ్నిమాపక పదార్థాలు, మండే పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలోనే అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ పెళ్లి

Chandra Babu Naidu: ఆటోవాలాగా కనిపించిన ఆ ముగ్గురు (video)

ఉండవల్లి నుంచి ఆటోలో విజయవాడ సింగ్ నగర్‌కు చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

Leopard: గోడదూకి రోడ్డుపైకి వచ్చిన చిరుత.. మహిళపై దాడి.. తరిమికొట్టిన జనం (video)

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

తర్వాతి కథనం
Show comments