Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మముహూర్తంలో ఇంటి గుమ్మం వద్ద నేతి దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:49 IST)
తులసీ మొక్కలో లక్ష్మీదేవి వుంటుంది. కాబట్టి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.. అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే ఆనందం, ఐశ్వర్యం వుంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి. తర్వాత 21 నిమిషాలు ధ్యానం చేయాలి. 
 
రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా చేస్తే వ్యాధులు దరిచేరవు. 
 
ఉదయాన్నే ఇంటి గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారని విశ్వాసం. అలాగే రోజూ చేస్తే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో దేవతలు భూలోకానికి దిగి వస్తారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments