Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు పోటెత్తిన భక్తులు... 8 రాష్ట్రాల నుంచి రాక

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:10 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా గత 80 రోజులుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇపుడు అంటే 82 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం నాడు 8 రాష్ట్రాల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గురువారం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 8 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 143, తమిళనాడు 141, కర్ణాటక నుంచి 151 మందితో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.
 
దీనిపై తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటిస్తూ తిరుమల, తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments