Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు పోటెత్తిన భక్తులు... 8 రాష్ట్రాల నుంచి రాక

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:10 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా గత 80 రోజులుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇపుడు అంటే 82 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం నాడు 8 రాష్ట్రాల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గురువారం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 8 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 143, తమిళనాడు 141, కర్ణాటక నుంచి 151 మందితో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.
 
దీనిపై తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటిస్తూ తిరుమల, తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments