Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం గంటలోనే.....

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:26 IST)
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. శుక్రవారం రద్దీగా తిరుమల శనివారం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనంతో పాటు కాలినడక లైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంటులోను, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు గంటలోనే దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని 68,418 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.34లక్షలుగా వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments