Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవోపేతంగా తిరుచానూరు పద్మావతి రథోత్సవం

Webdunia
శనివారం, 21 మే 2016 (12:34 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఉదయం బంగారు రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహించింది. అమ్మవారిని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు ఆ తరువాత వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. నాలుగు మాఢావీధుల్లో అమ్మవారిని వైభవంగా వూరేగించారు. రథోత్సవం సందర్భంగా తిరుమాఢా వీధుల్లోని చలువ పందిళ్ళను తితిదే అధికారులు తొలగించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments