Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (16:05 IST)
తిరుమల కొండపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల (ఫిబ్రవరి) 11 నుండి 20 వరకు నిర్వహించబడతాయి. ముందుగా 10వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుందని తిరుమల-తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణం 11వ తేదీ మీన లగ్నంలో జరుగుతుంది. మహా శివరాత్రి సందర్భంగా 18వ నంది వాహన సేవ, 19న కల్యాణ ఉత్సవం, 20న త్రిశూల స్నానం, ధ్వజారోహణం జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

లేటెస్ట్

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

తర్వాతి కథనం
Show comments