Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (16:05 IST)
తిరుమల కొండపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల (ఫిబ్రవరి) 11 నుండి 20 వరకు నిర్వహించబడతాయి. ముందుగా 10వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుందని తిరుమల-తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణం 11వ తేదీ మీన లగ్నంలో జరుగుతుంది. మహా శివరాత్రి సందర్భంగా 18వ నంది వాహన సేవ, 19న కల్యాణ ఉత్సవం, 20న త్రిశూల స్నానం, ధ్వజారోహణం జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments