Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి బంగారు సాలిగ్రామ హారాలు.. దాత భువనేశ్వర్ వాసి...

Webdunia
బుధవారం, 4 మే 2016 (12:59 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విరాళాలకు కొదవలేదు. ప్రతి రోజు ఎవరో ఒకరు స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా భువనేశ్వర్‌కు చెందిన త్రిజల్‌ ఎంటర్‌ ప్రైజస్‌ డైరెక్టర్‌ రాజేష్‌ కుమార్‌ కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు సాలిగ్రామ హారాలను తయారు చేయించి విరాళంగా అందజేశారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకమండపంలో తితిదే ఈఓ సాంబశివరావుకు ఈ సాలిగ్రామాలను అందజేశారు దాత. ఈ సాలిగ్రామ హారాలను స్వామివారికి త్వరలో అలంకరించనున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments