Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా మాడీ ఎమ్మెల్యే యాచేంద్ర

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:08 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన్ (తితిదే) ఎస్వీబీసీ పేరుతో ఓ భక్తి చానెల్ నడుపుతోంది. ఈ చానెల్ ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్న విషయం తెల్సిందే. సినీ నటుడు పృథ్వీని తొలుత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. కానీ, ఆయన భక్తి సేవలో తరించకుండా మహిళల సేవలో తరించారు. దీనికిని సంబంధించిన ఆడియో ఒకటి లీక్ కావడంతో ఆయన్ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది.
 
ఆ తర్వాత అయోధ్య రామమందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో నలువైపుల నుంచి ఎస్వీబీసీ విమర్శలను ఎదుర్కొంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వైకాపాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర బాధ్యతలను చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments