Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం తలుపులు - 14న మకర జ్యోతి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (09:32 IST)
పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు గురువారం సాయంత్రం నుంచి తెరుచుకున్నాయి. మళ్లీ జనవరి 19వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచివుంచుతారు. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఇందుకోసం నీలక్కర్, ఎరుమేలి వద్ద స్పాట్ బుకింగ్స్ సౌకర్యాన్ని ఆలయాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. 
 
ఆలయ తలుపులు గురువారం సాయంత్రం తెరిచినప్పటికీ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే భక్తులను అయ్యప్ప స్వామి దర్శన కల్పించారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర మధ్య మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. 
 
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు విధగా కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నట్టుగా నిర్ధారించే సర్టిఫికేట్‌ను తమ వెంట తీసుకుని రావాలని ఆయన కోరారు. జనవరి 19వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

లేటెస్ట్

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments