Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర విళక్కు కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (07:56 IST)
మండల మకర విళక్కు పూజల కోసం పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తెలుపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలపులను పూజారులు తెరవనున్నారు. 
 
కానీ, భక్తులను మాత్రం అయ్యప్పస్వామి దర్శననాకి మంగళవారం నుంచి అనుమతించనున్నారు. రెండు నెలలపాటు రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
డిసెంబర్‌ 26న మండలపూజ ముగుస్తుంది. దీంతో డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు ఆలయాన్ని మూసివేస్తారు. 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చేఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 
 
జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments