Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమనీయం రమణీయం.. శ్రీవారి ముఖారవిందం

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:08 IST)
రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వాహన సేవలు ఎంతో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు రాత్రి వరకు జరగనున్నాయి.
 
మరోవైపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారు రథసప్తమిని పురస్కరించుకుని సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తున్నారు. తెల్లవారుజామున సూర్యప్రభవాహనంపై వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్సించుకున్నారు. గోవిందనామస్మరణల మధ్య వాహనసేవ వైభవోపేతంగా జరిగింది. 
 
రాత్రి వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. ప్రతియేటా రథసప్తమి నాడు టిటిడి అనుబంధ ఆలయాల్లో సప్తవాహన సేవలను నిర్వహిస్తూ వస్తోంది. తిరుచానూరుతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కళ్యాణవేంకటేశ్వరస్వామిలలో కూడా రథసప్తమిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు రథసప్తమి సందర్భంగా పలు సేవలను ఆలయాల్లో టిటిడి రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

లేటెస్ట్

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

తర్వాతి కథనం
Show comments