విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద శనీశ్వర- కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన ప్రసాద్ చలవాడి

ఐవీఆర్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (20:38 IST)
విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద పునర్నిర్మించిన శనీశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా 'విగ్రహ ప్రతిష్ట' కార్యక్రమాన్ని సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌కెఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి, ఆయన సతీమణి చలవాడి వెంకట ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.  విగ్రహ ప్రతిష్ట- ఇతర పూజా కార్యక్రమాలను శ్రీ సచ్చిదానంద సరస్వతి మార్గనిర్దేశనంలో చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం కోసం  భక్తులను అనుమతించారు. 
 
ఈ సందర్భంగా SSKL డైరెక్టర్లతో పాటు ప్రమోటర్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ... విజయవాడ ప్రజలకు ఈ దేవాలయం తప్పకుండా శాంతి, సంపద, ఆరోగ్యం, అదృష్టాన్ని ప్రసాదిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృత శ్రేణిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న SSKL అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలు మరియు పురుషులు మరియు పిల్లల ఎత్నిక్ వస్త్రాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ సీఎంపై పోక్సో కేసు : వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశం

President Murmu: తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఇకపై సర్వం ఆధార్ మయం - రెస్టారెంట్లలో ఎంట్రీకి తప్పనిసరి

రహస్యంగా ఇద్దరితో పెళ్లి ... తిక్క కుదిర్చిన జైలుపాలు చేసిన భార్యలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments