Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నారో రోహిత్... శ్రీవారి ఆదాయం రూ.3.03 కోట్లు

తిరుమలలో మోస్తరు రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. గదులతో పాటు తలనీలాల వద్ద భక్తుల ర

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (13:35 IST)
తిరుమలలో మోస్తరు రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. గదులతో పాటు తలనీలాల వద్ద భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తోంది. నిన్న శ్రీవారిని 77,906 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 3లక్షల రూపాయలు లభించింది.
 
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ హెచ్‌.ఎల్‌.దత్తుతో పాటు సీనీ నటుడు నారా రోహిత్‌లు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments