Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (18:52 IST)
Makara Jyothi
శబరిమల వద్ద తమ జీవితకాలంలో ఒక్కసారైనా "మకర జ్యోతి"ని వీక్షించాలనే కోరిక అయ్యప్ప భక్తులకు వుంటుంది. ప్రతి సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా, శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబలమేడు కొండలలోని కాంతమల శిఖరంపై ఈ దివ్య కాంతి కనిపిస్తుంది.
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా, మకర సంక్రాంతికి పొన్నంబలమేడు కొండలపై మకర జ్యోతి కనిపించింది. మకర జ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక అభివ్యక్తిగా భావించే వేలాది మంది భక్తులు పవిత్ర కాంతిని వీక్షించడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. జ్యోతి కనిపించగానే "స్వామియే శరణం అయ్యప్ప" అనే మంత్రాలు శబరిమల కొండల గుండా ప్రతిధ్వనించాయి.
 
దాదాపు 1.5 లక్షల మంది భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. దీంతో శబరిమల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

తర్వాతి కథనం
Show comments