Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 19 నుంచి రిషికేష్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు... టిటిడి ఈఓ సాంబశివరావు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (20:03 IST)
రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 19వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్ధమైంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా రిషికేష్‌లో కూడా టిటిడి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. 
 
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి సాంబశివరావు విడుదల చేశారు. 19వతేదీ ధ్వజారోహణం, 20వ తేదీ చిన్నశేష వాహనం, 23వ తేదీ గరుడవాహనం, 24వ తేదీన హనుమంత వాహనం, 26వ తేదీ రథోత్సవం, కళ్యాణోత్సవం, 27వ తేదీ చక్రస్నానంలను టిటిడి నిర్వహించనుంది. టిటిడికి చెందిన వేదపండితులు రిషికేష్‌కు తరలివెళ్ళనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తర్వాతి కథనం
Show comments