Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:29 IST)
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. వేసవి సెలవులు వదిలినా భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తిరుమల క్షేత్రానికి కరువయ్యారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.31 లక్షలుగా వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేసే వీడియోలను అమ్ముకుంటున్నారు..

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

తర్వాతి కథనం
Show comments