Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:29 IST)
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. వేసవి సెలవులు వదిలినా భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తిరుమల క్షేత్రానికి కరువయ్యారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.31 లక్షలుగా వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments