శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు.. ఎప్పటి నుంచో తెలుసా?

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (20:01 IST)
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం (నవంబర్ 23-2023) గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ జరుగుతుంది. 
 
24న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి శ్రీతులసి దామోదర పూజ, 29న బుధవారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గోపూజ, డిసెంబర్‌ 10న ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి పూజలు జరుగుతాయి. 
 
తిరుమల వసంతమండపంలో ఈ పూజ జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

లేటెస్ట్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

తర్వాతి కథనం
Show comments