Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త - 12 నుంచి జ్యేష్టాభిషేకం టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (17:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవలో పాలుపంచుకునేందుకు రోజుకు 600 మంది చొప్పున అనుమతించనున్నారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు రూ.400 ధరతో ఉన్న టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సివుంది. 
 
ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఒక రోజు ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. రోజుకు 600 టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ టిక్కెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లలోనే విక్రయిస్తారు. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనేవారు 11వ తేదీన ఈ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments