Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కనిపించింది పాక్ జెండా కాదు - హథీరాంజీ పీఠాధిపతి అర్జున్‌ దాస్‌

Webdunia
సోమవారం, 16 మే 2016 (22:24 IST)
తిరుమలలోని జపాలీ తీర్థం సమీపంలో కనిపించిన జెండా పాక్ మతానికి చెందింది కాదన్నారు తిరుపతికి చెంది హథీరాంజీమఠం పీఠాధిపతి అర్జున్‌ దాస్‌. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఒక ఆంజనేయ భక్తుడు ఈ జెండాను తీసుకువచ్చారని చెప్పారు అర్జున్‌ దాస్‌. ఆ వ్యక్తి తమ మఠానికి కూడా వచ్చారని, ఆంజనేయస్వామి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని మీడియాకు చెప్పారు. 
 
అందుకే తిరుమలలోని జపాలీ తీర్థానికి కారులో వెళ్ళారని తెలిపారు. అందరు అనుకున్నట్లుగా ఆ జెండా పాక్ దేశానిది కాదన్నారు.  ఈ విషయంపై తితిదేకు కూడా ఆయన ఒక లేఖ రాశారు. అయితే తితిదే ఉన్నతాధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

తర్వాతి కథనం
Show comments