Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కనిపించింది పాక్ జెండా కాదు - హథీరాంజీ పీఠాధిపతి అర్జున్‌ దాస్‌

Webdunia
సోమవారం, 16 మే 2016 (22:24 IST)
తిరుమలలోని జపాలీ తీర్థం సమీపంలో కనిపించిన జెండా పాక్ మతానికి చెందింది కాదన్నారు తిరుపతికి చెంది హథీరాంజీమఠం పీఠాధిపతి అర్జున్‌ దాస్‌. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఒక ఆంజనేయ భక్తుడు ఈ జెండాను తీసుకువచ్చారని చెప్పారు అర్జున్‌ దాస్‌. ఆ వ్యక్తి తమ మఠానికి కూడా వచ్చారని, ఆంజనేయస్వామి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని మీడియాకు చెప్పారు. 
 
అందుకే తిరుమలలోని జపాలీ తీర్థానికి కారులో వెళ్ళారని తెలిపారు. అందరు అనుకున్నట్లుగా ఆ జెండా పాక్ దేశానిది కాదన్నారు.  ఈ విషయంపై తితిదేకు కూడా ఆయన ఒక లేఖ రాశారు. అయితే తితిదే ఉన్నతాధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తర్వాతి కథనం
Show comments